అమర జవాన్లకు ప్రధాని మోడీ నివాళి

1d5lprvo

ఇండియా గేట్‌ దగ్గర అమర జవాన్ల జ్యోతికి ప్రధాని మోడీ నివాళ్లర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగాలను దేశం మరవలేదని చెప్పారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ సహా త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు.