అమెరికాలో భారతీయుల ప్రయోజనాలు కాపాడాలి:తృణమూల్

న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. అమరికాలో తాజా పరిణామాల కారణంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీన్ని పరిష్కరించేందుకు ప్రభుత్వం గట్టిగా ప్రయత్నించాలని ఎంపీలు నినాదాలు చేశారు.