అయోధ్య కేసు రోజువారీగా విచారణ
అయోధ్యలో రామమందిర నిర్మాణం, బాబ్రీ మసీదుకు సంబంధించిన కేసును రోజువారీగా విచారణ చేపట్టాలంటూ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఎందుకు రోజువారీ విచారణ
చేపట్టాలనే అంశంపై సుప్రీంకోర్టు వచ్చే వారం సుబ్రహ్మణ్యస్వామి వాదనలను విననున్నది.