అవార్డులందుకున్న సాహస బాలలు

ho15indy

జాతీయ సాహస బాలలకు పురస్కారాలు ప్రధానం చేశారు ప్రధాని నరేంద్రమోడీ. రాష్ట్రానికి చెందిన రుచిత సహా 25 మంది బాలలు పురస్కారాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ… జీవన విధానంలో సాహసాలు చేయడం అలవర్చుకోవాలన్నారు. సమాజంలో విపత్కర పరిస్థితుల్లో సాహసం చేసే అవసరం రావచ్చన్నారు.