అవినితి అధికారులపై కొరాడా ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్ల సస్పెన్షన్‌

వరంగల్‌ : వరంగల్‌ మున్సిపాల్‌లో అవినీతి అధికారులపై ప్రభుత్వం కొరడా ఝులిపించింది. ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై ముగ్గురు మున్సిపాల్‌ ఇంజనీర్లను సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఈ రామస్వామి, శివకుమార్‌, డీఈ కొండల్‌రావులను విధుల నుంచి తప్పించి ప్రభుత్వానికి సరెండర్‌ చేసింది. ఈ మేరకు చీఫ్‌ ఇంజనీర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.