ఆంధ్రా ఎంసెట్‌లో తెలంగాణ బిడ్డల హవా

1

విశాఖపట్నం,మే9(జనంసాక్షి):ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్‌టెన్‌లో చోటు దక్కించుకోగా.. మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి ఓ విద్యార్థి టాప్‌ టెన్‌లో నిలిచాడు.

టాప్‌టెన్‌లో నిలిచిన విద్యార్థులు వీరే..

మొదటి ర్యాంక్‌- వంశీకృష్ణారెడ్డి

రెండో ర్యాంక్‌- లక్ష్మీనారాయణ

మూడో ర్యాంక్‌- విఘ్నేష్‌ రెడ్డి

నాలుగో ర్యాంక్‌- ప్రశాంత్‌ రెడ్డి

ఐదో ర్యాంక్‌- గౌతమ్‌

ఆరో ర్యాంక్‌- చేతన్‌ సాయి

ఏడో ర్యాంక్‌- సాయితేజ

ఎనిమిదో ర్యాంక్‌- జార్జ్‌

తొమ్మిదో ర్యాంక్‌- సంజీవ్‌

పదో ర్యాంక్‌- జయకృష్ణసాయి