ఆజాద్‌తో బొత్స సమావేశం

న్యూఢిల్లీ : పీసీసీ అధినేత సత్యనారాయణ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌తో ఈ ఉదయం భేటీ అయ్యారు. కళంకిత మంత్రులు, తెలంగాణ ఎంపీల వ్యవహారంతోపాటు పలు అంశాలపై నేతలు ఈ భేటీలో చర్చింస్తున్నట్లు సమాచారం.