ఆజాద్‌తో భేటీకానున్న బొత్స

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ గులాం నబీ ఆజాద్‌తో పీపీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ అయ్యారు. సమావేశంలో రాష్ట్ర రాజకీయాలు, కళంకిత మంత్రులు, తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.