ఆజాద్తో ముగిసిన రాజనర్సింహా భేటి!
న్యూఢిల్లీ : రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ తో డిప్యూటీ సీఎం రాజనర్సింహా భేటీ ముగిసింది .వీరివురు సార్వత్రిక ఎన్నికలు, పార్టీ స్థితిగతులపై అరగంట పాటు చర్చ జరిపారు.ఆజాద్ తో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ …కళంకిత మంత్రులపై సరైన సమయంలో ఆధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటి సీఎం రాజనర్సింహా తెలిపారు.