ఆజాద్తో సీఎం భేటీ
ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ తో బేటి అయ్యారు.
ఢిల్లీ: ఢిల్లీలో రాష్ట్ర ప్రముఖుల భేటిల పరంపర కొనసాగుతుంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్రమంత్రి ,రాష్ట్రవ్యవహారాల ఇంచార్జీ గులాంనబీ ఆజాద్ తో బేటి అయ్యారు.