ఆడ పిల్ల భారమైందని విషమిచ్చి చంపిన కసాయి తండ్రి

వనపర్తి,(జనంసాక్షి): మహబూర్‌నగర్‌ జిల్లా వనపర్తి మండలం సవాయిగూడలో ఓ తండ్రి కుమార్తెకు పురుగుల మందు తాగించాడు. దీంతో ఆ బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.