‘ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించము’ :సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనంసాక్షి: ఆఫ్రికా పులులను భారత్‌లోకి అనుమతించమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌కు సింహాల తరలింపునకు సుప్రీం అనుమతిచ్చింది. అంతరించిపోయే దశలో ఉన్న సింహాలను ఆరు నెలల్లోగా మధ్యప్రదేశ్‌కు తరలించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.