ఆర్మీ కాన్వాయ్ పై తెగబడ్డ ఉగ్రవాదులు:12 మంది మృతి

మణిపూర్: చందేల్ జిల్లాలో ఉగ్రవాదులు ఘాతుకానికి ఒడిగట్టారు. ఆర్మీ కాన్వాయ్ పై ఒక్కసారిగా ఉగ్రవాదులు తెగబడ్డారు. ఈఘటనలో 10 మంది ఆర్మీ జవాన్లు మృతి చెందగా, 12 మంది జవాన్లకు గాయాలయ్యాయి.