ఇంటి ఆవరణలో మందగుండు సామాగ్రి స్వాధీనం

ఆశ్వారావుపేట, ఖమ్మం : దమ్మపేట మండలం గణేష్‌పాడు గ్రామంలో ఓ ఇంటి ఆవరణలో పోలీసులు మంగళవారం 70 డినోనేటర్లు, 20 జిలెటెన్‌ స్టిక్స్‌, 12 బోరు తుపాకీలు, 10 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భగా ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.