ఇండోనేషియా దీవుల్లో భారీ భూకంపం
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసెప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప తీవ్రతతో 18మంది మృతి చెందారు.
ఇండోనేషియాలోని ఉత్తర సుమత్రాదీవుల్లోని ఆసెప్రావిన్స్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంప తీవ్రతతో 18మంది మృతి చెందారు.