ఇటలీ రాయబారిపై ఆంక్షలు ఎత్తివేత

న్యూఢీలీ : ఇటలీ రాయబారి భరత్‌ వదిలి వెళ్లకుండా విధించిన ఆంక్షలను సుప్రీం కోర్టు ఎత్తివేసింది. భరత జాలర్ల కాల్చివేత ఘటనలో ఇద్దరు ఇటలీ నావికాధిరులను భరత్‌కు పంపించేందుకు ఆ దేశం నిరాకరించడంతో భరత్‌లో ఇటలీ రాయబారిపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.