ఇన్ఫార్మర్ల నెపంతో ఇద్దరు గిరిజనుల హతం
ముంబై : మహారాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోలు హతమార్చారు. గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ముఖేష్ శంకర్, రఘుగా గుర్తించారు.
ముంబై : మహారాష్ట్రంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో ఇద్దరు గిరిజనులను మావోలు హతమార్చారు. గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతులు ముఖేష్ శంకర్, రఘుగా గుర్తించారు.