ఈడీ ముందు హాజరైన విజయసాయిరెడ్డి

న్యూఢీల్లీ : జగన్‌ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ముందు హాజరయ్యారు. ఈడీ కార్యలయంలో ఆయన్ను అధికారులు విచారిస్తున్నరు.