ఈశాన్య రాష్ట్రాలలో స్వల్ప భూప్రకంపనలు

షిలాంగ్గా/ కొహిమ : ఈశాన్య రాష్ట్రల్లోని పలు ప్రాంతాల్లో అదివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రీయాక్టరు స్కేలు పై ప్రకంపనల త్రీవత 5.5గా నమోదైంది. ఇటానగర్‌, గౌహతి, అగర్తలలలో, నాగాలాండ్‌, కొన్ని ప్రాంతల్లో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఈ భూకంపంతో ఎక్కాడ ఆస్తి, ప్రాణ నష్టం సంభవించిన సమాచారం లేదని అధికారులు తెలిపారు.