ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య

చిలుకూరు: చిలుకూరు మండలం జెర్రిపోతుల గూడెం గ్రామానికి చెందిన జ్యోతి (33) బాత్‌రూంలో ఉరివేసుకుని మృతి చెందినట్లు చిలుకూరు ఎస్సై పురేందర్‌ భట్‌ తెలిపారు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు.