ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు బెంగళూరు బయలుదేరిన సీఎం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఈ ఉదయం హైదరాబాద్‌ నుంచి బెంగళూరు బయలుదేరివెళ్లారు. ఆయన నేడు, రేపు బెంగళూరు శివారు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాననున్నారు.