ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరం-బూర నర్సయ్యగౌడ్

ggo39cwsహైదరాబాద్:ఎన్‌కౌంటర్ సంఘటన దురదృష్టకరమని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. దుండగుల ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు మృతి చెందడంపై విచారం వ్యక్తం చేసిన ఆయన.. తీవ్రంగా గాయపడిన సీఐ, ఎస్సైలకు మెరుగైన శస్త్ర చికిత్స అందించాలని వైద్యులకు సూచించామన్నారు.