ఎన్ హెచ్ 31 పై పోలీసు జీపునుఢీకొన్న ట్రక్

బీహార్: ఎన్ హెచ్ 31 జాతీయ రహదారిపై పోలీసు జీపును ఓ ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు పోలీసులు మృతి చెందారు. ఓవర్ లోడ్ తో వెళుతున్న ట్రక్ ను ఛేజ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.