ఎయిమ్స్ లో సుష్మా స్వరాజ్
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. మూత్ర పిండాల వైఫల్యంతో బాధపడుతున్నానని, మూత్ర పిండాల మార్పిడి శస్త్ర చికిత్స కోసం అవసరమైన పరీక్షలు చేయించుకుంటున్నానని ఆమె ట్విట్టర్లో పేర్కొన్నారు. తాను ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది.