ఐక్యరాజ్యసమితికి ట్విట్లర్లో ప్రధాని మోదీ శుభాకాంక్షలు

dco4nyf4న్యూఢిల్లీ,  ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ట్విట్టర్‌లో శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచాన్ని ఓ ప్రశాంత ప్రదేశంగా తీర్చిదిద్దే లక్ష్యంగా గత 70ఏళ్లుగా ఐక్యరాజ్యసమితి కృషిచేస్తోందని ప్రధాని ట్వీట్‌ చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రారంభించే ప్రతి పనిలోనూ భారత్ పూర్తి సహకారం అందిస్తుందని ప్రధాని మోదీ తెలిపారు.