ఐడియా బొల్లారం మున్సిపాలిటీలో స్వచ్ఛభారత్ కార్యక్రమం

సంగారెడ్డి జిల్లా ఐడియా బొల్లారం 12,18,19 వార్డులలో చేస్తున్న సిబ్బంది పరిశుద్ధ పనులను మున్సిపల్  కమిషనర్ రాజేందర్ కుమార్ తో కలిసి పరిశుద్ధ పనులను శనివారం పరిశీలించిన బొల్లారం మున్సిపాలిటీ చైర్పర్సన్ కే.రోజారాణి!ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బాలమణి రత్నం, ప్రభు నాయక్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ వినోద్, మున్సిపాలిటీ సిబ్బంది,కాలనీవాసులు తదిరులు పాల్గొన్నారు