ఓఎంసీ కేసులో సుప్రీం తీర్పు

న్యూఢీల్లీ, జనంసాక్షి: ఓఎంసీ కేసులో గనుల గజినీ గాలిజనార్థన్‌రెడ్డి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కర్ణాటక – ఆంధ్ర&ప్రదేశ్‌ సరిహద్దులు నిర్ధరించే వరకు తవ్వకాలు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్జు తీర్పు వెలువరించింది.