కన్నయ్య బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

222దేశ ద్రోహం కేసులో అరెస్టయిన JNU  విద్యార్థిసంఘం నేత కన్నయ్య ఇవాళ ఢిల్లీ హైకోర్టులో బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కన్నయ్య కుమార్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదావేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.