కరీమాబాదులో ఫిబ్రవరి 11, 12, 13, 14 తేదీలలో బొడ్రాయి పున ప్రతిష్టాపన

వరంగల్ ఈస్ట్, అక్టోబర్ 07 (జనం సాక్షి)

కరీమాబాద్ వరంగల్ లో కొమ్మిని రాజేందర్ అధ్యక్షతన బొడ్రాయి పునప్రతిష్ట కార్యక్రమం 2024 సంవత్సరం ఫిబ్రవరి 11 12 13 14 వ తేదీల్లో ఏర్పాటు చేయుటకు కరీమాబాద్ బొమ్మల గుడిలో శనివారం జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది . ఈ ముహూర్తము కరీమాబాద్ ప్రాంత పురోహితుడు యుగంధర్ శర్మ భరత్ అయ్యగారు, రామలింగ ఆరాధ్య ప్రధాన అర్చకులు బొమ్మల గుడి దేశ గురువు విజయ భాస్కర్ రెడ్డి, లవన్ స్వామి, రాజేష్ స్వామిమొదలగు ప్రోహితులు, పోలోజు భాస్కరాచారి స్థానిక పెద్దలు కార్పొరేటర్లు సిద్ధం రాజు, రవి,వొగిలిశెట్టి అనిల్ కుమార్, సంజయ్ బాబు మేడిది మధుసూదన్, వెల్ది శివమూర్తి , మండ వెంకన్న , పోడల సంపత్, కోదాటి శ్యాంసుందర్, కొమ్మిని సురేష్, నాగపురి అశోక్, పూజ అజయ్, పొగాకు సందీప్, పూజారి విజయ్, రాముల సదానందం గోవికారి అనిల్ , బాబురావు, కృష్ణ , నాగరాజు, వోగిలిశెట్టి ప్రవీణ్, సంజీవరావు, ఏరా బాక సతీష్ అలి కుమారస్వామి యాతంరాజేందర్, యుగంధర్, మల్లేశం స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు… తీర్మానాన్ని ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగిది..