కరుణానిధికి అస్వస్థత

m_karunanidhi_1098603gమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి గత కొంతకాలంగా అలర్జీతో బాధపడుతున్నారు. కరుణానిధికి ప్రస్తుతం వైద్యం అందిస్తున్నామని.. ఆరోగ్య పరిస్థితి ఎలాంటి ఆందోళన పడొద్దని వైద్యులు చెబుతున్నారు. అయితే ఆయన కొద్దిరోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వస్తుందని తెలిపారు.