కర్ణాటకలో 49 గనుల లైసెన్స్‌లు రద్దు

న్యూడిల్లీ: ఓఎంసీ కేసులో ఆంద్ర-కర్ణాటక సరిహద్దులు నిర్ణయించేంత వరకు మైనింగ్‌ నిషేధించాలని సుప్రీం కోర్టు గురువారం ఆతుశించింది. ఇందుకు సంబందించిన ఇరు రాష్ట్రల సరిహద్దు అంశంలో జోక్యం చేసుకోవాలని సర్వే ఆఫ్‌ ఇండియాకు కోర్టు ఆదేశించింది. కర్ణాటకలోని 49 గనుల లైసెన్సులను న్యాయస్థానం ఈ సంధర్భంగా రద్దు చేసింది. ఆయితే కేంద్ర సాధికారత కమిటీ అందించిన 9 సూచనలు నుప్రీం కోర్టు ఆమోదించింది.