కర్ణాటక లోని పట్టలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌

73n67tomకర్ణాటక లోని మార్టూరు దగ్గర దురంతో ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పింది. సికింద్రాబాద్‌ నుంచి కుర్లా వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామును 2.30 గంటలకు మార్టూరు స్టేషన్‌ దగ్గర ఘటన చోటుచేసుకుంది. 8 బోగీలు పట్టాలు తప్పడంతో 19మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయపడ్డారు. వారిని గుల్బర్గా ఆస్పత్రికి తరలించారు.