కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టిన రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు
రంగారెడ్డి జిల్లా, జనంసాక్షి: రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వద్ద జగిద్గిరి గుట్ట, రాజీవ్ గృహకల్ప లబ్ధిదారులు ధర్నా చేపట్టారు. భూ ఆక్రమణదారులను అరెస్టు చేయాలని లబ్దిదారులు డిమాండ్ చేస్తున్నారు.