కశపల్లిలో యువకుడి ఆత్మహత్య
ఆదిలాబాద్, జనంసాక్షి: మందమర్రి మండలం కేశపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
ఆదిలాబాద్, జనంసాక్షి: మందమర్రి మండలం కేశపల్లిలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పురుగుల మందు తాగి అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు.