కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం:రాజగోపాల్ రెడ్డి

ఆత్మకూర్(ఎం) నవంబర్ 23 (జనంసాక్షి) ఆలేరు నియోజకవర్గ బీర్ల ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆకాంక్షిస్తూ మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు రోడ్ షో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఆలేరు లో బీర్ల ఐలయ్యను భారీ మెజారిటీతో గెలిపిద్దాం పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ చేసింది ఏమి లేదు ప్రజలను మభ్యపెడుతూ పాలన కొనసాగిస్తున్నారు ఈ కుటుంబ పాలన తరిమికొట్టాలి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి అంటే హస్తం గుర్తుకే మీ అమూల్యమైన ఓటును వేసి గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ తండ మంగమ్మ శ్రీశైలం గౌడ్ జడ్పీటీసీ కొడిత్యాల నరేందర్ గుప్తా వైస్ ఎంపీపీ పద్మాపాపయ్య మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాస లక్ష్మారెడ్డి పాక్స్ చైర్మన్ జిల్లాల శేఖర్ రెడ్డి సిపిఐ మండల కార్యదర్శి ఉప్పల ముత్యాలుటీడీపీ జిల్లా మండల నాయకులు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు జన్నాయికోడే నగేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దసాని సిద్దులు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పోతగాని మల్లేశం ఓబీసీ చైర్మన్ బత్తిని ఉప్పలయ్య కట్టేకోలా హనుమంతు మురారిశెట్టి మల్లేశం పాశం అనంతరెడ్డి కనుకుంట్ల యాదగిరి కోరే మల్లేశం ఎన్ఎస్ యూఐ యూత్ అధ్యక్షులు లోడి మహేష్ ఎలగందుల మహేష్ కిరణ్ హరీష్ రాజు రవికుమార్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు