కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో కుంభం గెలుపె లక్ష్యంగా ఇంటింటి ప్రచారం

భువనగిరి ,జనంసాక్షి , ఆర్.సీ న్యూస్ ;భువనగిరి మండల పరిధిలోని నందనం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా ప్రచారం లో భాగంగా గ్రామశాఖ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ పథకాలను వివరిస్తూ చేతి గుర్తు పై ఓటు వేసి కుంభం అనిల్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ మట్ట పారిజాత శంకర్ బాబు,జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కొండాపురం గణేష్, గ్రామ శాఖ అధ్యక్షులు కొండాపురం చంద్రమౌళి,ఉపాధ్యక్షులు మట్ట కుమార్, ప్రధాన కార్యదర్శి కొండాపురం బాలరాజు,మాజీ సర్పంచ్ నాగెల్లి సత్య నారాయణ,మట్ట బాలరాజు, చెగురీ మల్లేష్ యువసేన నాయకులు కొండాపురం,మోగులయియా,ప్రభాకర్ కంచణపల్లి వేమలేస్,శివ,కొండాపురం సాయి భార్గవ్,జానీ, చేగురీ రాము, లక్ష్మణ పాల్గొన్నారు