కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అధ్యక్షుడిగా కంచర్ల లింగం గుప్త

ఎల్లారెడ్డి  19 సెప్టెంబర్  జనం సాక్షి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన కంచర్ల లింగం గుప్త ప్రముఖ వ్యాపార వేత్త కామారెడ్డి జిల్లా రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా సోమవారం ఎన్నికయ్యారు ఈ సందర్భంగా  జిల్లా రైస్ మిల్లర్స్ అన్వ్య.  ఆనందం వ్యక్తం  చేశారు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లోని స్తానిక గాంధీ చౌక్ ప్రాంతం సాయంత్రం 7గంటల సమయం లో రైస్ మిల్లర్స్  టపాసులు కాల్చి మిఠాయిలు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమం లో ఎల్లారెడ్డి పట్టణ రైస్ మిల్లర్ల వ్యాపారులు పాల్గొన్నారు