కారు గుర్తుకు ఓటెయ్యాలంటూ బిఆర్ఎస్ ప్రచారం

వరంగల్ ఈస్ట్, నవంబర్ 18 (జనం సాక్షి)శనివారం రోజున 42 వడివిజన్ లోని ఉరుసు సుభాష్ నగర్ ప్రాంతంలో బి.ఆర్.ఎస్. పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి నన్నపునేని నరేందర్ ను గెలిపించాలని కోరుతూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించిన 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్. మూడోసారి బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా ప్రజలకు బిఆర్ఎస్ నేతలు వివరించారు

తాజావార్తలు