కాసేపట్లో ఆజాద్‌తో బొత్స భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ వ్యవహారాల పరిశీలకుడు గులాంనబీ ఆజాద్‌తో పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కాసేపట్లో భేటీ కానున్నారు. పార్టీ అంశాలపై అధిష్ఠానం పెద్దలతో చర్చించేందుకు బొత్స ఈరోజు ఉదయమే ఢిల్లీ చేరుకున్నారు.