రోజుకొక ప్రకటన

పెmamata-banerjee_8ద్ద నోట్ల రద్దు తరువాత ప్రజల ఇబ్బందులను తొలగించడానికి కేంద్రం స్పష్టమైన కార్యాచరణను ప్రకటించాలని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. నోట్ల రద్దు తరువాత  చేస్తోందని ఆమె విమర్శంచారు. నోట్లు రద్దు అయినప్పటి నుండి మమతా బెనర్జీ ఆందోళన చేస్తున్న విషయం తెలిసినదే.