కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో హరీశ్‌రావు భేటీ

దిల్లీ: కేంద్రమంత్రి రాధా మోహన్‌సింగ్‌తో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోదాముల నిర్మాణానికి రూ.1000 కోట్లు సాయం అందించాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు కోరారు.