కేంద్ర, తెలంగాణ సర్కార్ లకు సుప్రీం నోటీసులు…

ఢిల్లీ : ఏపీ ఉన్నత విద్యా మండలి వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేంద్ర, తెలంగాణ ప్రభుత్వాలకు అత్యున్నత ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని నోటీసులో ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేసింది.