కొండమల్లేపల్లి పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

 

దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ కొండమల్లేపల్లి ఫిబ్రవరి 17 (జనంసాక్షి) న్యూస్ : పట్టణ కేంద్రంలో శుక్రవారం నాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం చౌరస్తాలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, రైతుల, ప్రజల కళ్ళల్లో ఆనందం నింపిన అపర భగీరధుడు, తెలంగాణ రాష్ట్ర సమరయోధుడు, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత బిఆర్ఎస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు దేవరకొండ నియోజవర్గ ప్రజలందరి తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అని తెలిపారు ప్రజలందరి ఆశీర్వాదాలు దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రజలకు, రైతులకు మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలని రాష్ట్రం మరింత అభివృద్ధిలో పురోగతి సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కేసాని లింగారెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్, జడ్పిటిసి సలహాదారు పసునూరు యుగేందర్ రెడ్డి, ఎంపీటీసీ వస్కుల తిరుపతమ్మ కాశయ్య, మండల పార్టీ అధ్యక్షుడు దస్రు నాయక్, మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్, ఉప సర్పంచ్ గంధం సురేష్, ఎలిమినేటి సాయి, నజీర్ మౌలానా, రావుల వెంకటయ్య యాదవ్, రావుల సత్యనారాయణ యాదవ్, సర్పంచులు గుండెబోయిన లింగం యాదవ్,రమావత్ రమేష్ నాయక్, రమావత్ దీప్లా నాయక్, భీమ్ సింగ్, మాడ్గుల యాదగిరి, రమావత్ తులసీరామ్, వార్డు సభ్యులు కొణిదెల వెంకటయ్య, గుమ్మడపల్లి జనార్దన్, అందుగుల వెంకటయ్య, ముడావత్ పాండు నాయక్, పంగ లాలయ్య యాదవ్, బోడ శ్రీను యాదవ్, జాగృ బావోజీ, తోటపల్లి కృష్ణయ్య, బోడ అశోక్ యాదవ్, డీజే కోటేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు