కొనసాగుతున్న రైల్వే ఎన్నికలు

కాగజ్‌నగర్‌, జనంసాక్షి: మధ్య రైల్వే గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికలు నేడు కూడా కొనసాగుతున్నాయి. రైల్వే కార్మికులు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు.