కోర్టులో హాజరైన: మాజీ జడ్డి పట్టాభి రామారావు

హైదరాబాద్‌: గాలి బెయిల్‌ డీల్‌ కేసులో అరెస్టెన జడ్డి పట్టాభి రామారావును ఈ రోజు పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. గాలి బెయిల్‌ డీల్‌ విషయంలో నాంపెల్లి కోర్టు విచారణ జరిపినట్టు సమాచారం.