కోల్ కతాలో డెంగ్యూ వ్యాధితో చిన్నారి మృతి..

కోల్ కతా : డాక్టర్ బి.సి.రాయ్ ఆసుపత్రిలో ఐదు సంవత్సరాల చిన్నారి డెంగ్యూ వ్యాధితో మృతి చెందింది.