క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన కొప్పుల నందిని అక్క..

ధర్మపురి ( జనం సాక్షి) ధర్మపురి పట్టణ కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఆవరణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దసరా సెలవుల్లో నిర్వహించె DPL టోర్నమెంట్ ను బిఆర్ఎస్ రాష్ట్ర మహిళ నాయకురాలు కొప్పుల నందిని అక్క టాస్ వేసి ప్రాంభించారు. ఈ కార్యక్రమంలో Amc చైర్మన్ అయ్యోరి రాజేష్ కుమార్ మున్సిపల్ చైర్మన్ సంగి సతేమ్మ, వైస్ చైర్మన్ ఇందారపు రామన్న, మరియు కౌన్సిలర్లు యూనిస్, కార్తిక్, అశోక్, వేణు ,సుధాకర్, అలీం మరియు క్రీడాకారులు పాల్గొన్నారు.