క్రీడ ప్రాంగణం మరియు నర్సరీ సందర్శించిన డిఆర్డిఓ

శ్రీరంగాపురం మండలంలోని జానంపేట గ్రామం లో తెలంగాణ క్రీడ ప్రాంగణం మరియు నర్సరీ నీ పరిశీలించిన డి ఆర్ డి ఓ నరసింహులు. ఇట్టి కార్యక్రమం లో జానంపేట సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్ పి ఓ రాజు,ఎ పి ఓ గట్టయ్య, ఇ సి సుజిత్, పలువురు గ్రామ ప్రజలు పాల్గొన్నారు