గడ్చిరోలిలో ఎదురుకాల్పులు, ఏడుగురు మావోయిస్టుల మృతి
గడ్చిరోలి, జనంసాక్షి: మహారాష్ట్ర-ఛత్తీస్గడ్ సరిహద్దులోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలిసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.
గడ్చిరోలి, జనంసాక్షి: మహారాష్ట్ర-ఛత్తీస్గడ్ సరిహద్దులోని గడ్చిరోలిలో మావోయిస్టులకు, పోలిసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.