గూడూరు నారాయణరెడ్డి గెలుపు కోసం ఇంటింటి ప్రచారం

భువనగిరి రూరల్ జనం సాక్షి:(నవంబర్, 22)

భువనగిరి మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో కమలం పువ్వుకుఓటు వేసి అధిక మెజారిటీతోగెలిపించాలని గ్రామ శాఖ ఆధ్యర్యములో ఇంటింటి ప్రచారం చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఓ బి సి నాయకుడు టీ రాములు, బూత్ అధ్యక్షుడు ఆర్ వెంకటేష్ చారి,గ్రామ కార్యకర్తలు గాదె శేఖర్,జక్క నర్సింహారెడ్డి,ఏలుకపల్లి హరీష్ చారి, పిన్నింటి సంతోష్ రెడ్డి,ఏలిమినేటి రాజేందర్ రెడ్డి,కొర్లపల్లి సాయి,కొత్త వినయ్, ప్రణయ్, టి వినోద్, కోయగూరి రాకేష్ ,తదితరులు పాల్గొన్నారు.